ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం మరో జాతీయ రహదారి మంజూరు చేసింది కేంద్రం. తిరుపతి-పీలేరు జాతీయ రహదారి రెండులేన్ల రహదారి కావడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మార్గాన్ని నాలుగులేన్ల రహదారిగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భాకరాపేట బస్సు రోడ్డు ప్రమాద అనంతరం సీఎం వైఎస్ జగన్ చొరవతో కేంద్ర ప్రభుత్వం తిరుపతి-పీలేరు జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడానికి పచ్చజెండా ఊపింది. సుమారు రూ.వెయ్యికోట్ల వ్యయంతో పనులను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే టోపో సర్వేను పూర్తి చేసింది.
Post Top Ad
adg
Sunday, 5 June 2022
Home
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కి మరో జాతీయ రహదారి మంజూరు
తిరుపతి-పీలేరు
నాలుగులేన్ల రహదారిగా
ఆంధ్రప్రదేశ్ కి మరో జాతీయ రహదారి మంజూరు
ఆంధ్రప్రదేశ్ కి మరో జాతీయ రహదారి మంజూరు
Tags
# Andhra Pradesh
# ఆంధ్రప్రదేశ్ కి మరో జాతీయ రహదారి మంజూరు
# తిరుపతి-పీలేరు
# నాలుగులేన్ల రహదారిగా
About Telugu Post
నాలుగులేన్ల రహదారిగా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment