ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు మాదే !

Telugu Lo Computer
0


ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి  కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి 63 లక్షల మందిని నిరాశ్రయులను చేస్తాయని మండిపడ్డారు. ''బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ఢిల్లీలో 80 శాతం నిర్మాణాలు అక్రమణలే అని చెప్పవచ్చు. అలాగని 80 శాతం నగరాన్ని ధ్వంస చేస్తారా?'' అని ప్రశ్నించారు. ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)