వరుడు ముహూర్తానికి ఆలస్యంగా వచ్చాడని మరొకరిని పెళ్లాడిన వధువు !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మల్కాపూర్ పంగ్రా గ్రామంలో ఏప్రిల్ 22న పెళ్లి ముహూర్తం. సాయంత్రం 4 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వధువు, ఆమె తరపు బంధు మిత్రులు అందరూ వరుడు రాక కోసం రాత్రి 8 గంటల వరకు చూశారు. ఆ తర్వాత వరుడు మద్యం సేవించి డ్యాన్స్ చేస్తూ పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అతడ్ని చూసిన వధువు తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించాడు. పెళ్లి చూడ్డానికి వచ్చిన బంధువుకు ఇచ్చి కల్యాణం జరిపించాడు. దీంతో వరుడికి ఎక్కిన మద్యం మత్తు దిగిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)