పాకిస్తాన్ లోని కరాచీ యూనివర్సిటీ క్యాంపస్లోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ సమీపంలో కారుబాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు చైనీయులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు జరిగిన సమయంలో వాహనంలో 8 మంది ఉన్నారని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మృతులు కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లో చైనా భాష నేర్పించే అధ్యాపకులని తెలిసింది.
కరాచీ యూనివర్సిటీలో కారుబాంబు పేలుడులో నలుగురు చైనీయులు మృతి
April 26, 2022
0
Tags