టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు మాదాపూర్ లోని హెచ్ఐసీసీ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీలో భారీ వంటకాలను వడ్డించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరు కానుండటంతో ఇప్పటికే నగరం గులాబీ మయమైంది. ప్లీనరీలో పాల్గొనే ప్రతినిధులకు డబుల్కా మీఠా, గులాబ్జామ్, మిర్చి బజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్ ధమ్ బిర్యానీ, ధమ్కా చికెన్, మిర్చి గసాలు, ఆనియన్ రైతా, మటన్కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్, మిక్స్డ్ వెజ్ కుర్మా, వైట్ రైస్, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ, వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్, టమాట రసం, పెరుగు, బటర్స్కాచ్ ఐస్క్రీమ్, ఫ్రూట్స్ స్టాల్, అంబలి, బటర్ మిల్క్ లతో 33 రకాల వంటకాలతో కడుపు నింపనున్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీలో వడ్డించే వంటకాలు !
April 26, 2022
0
Tags