రోజుకు 80 పైసలు......?

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. రోజుకు 80 పైసలు కచ్చితంగా పెంచుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, లీటర్‌ డీజిల్‌ పై 95.07 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.81 కు చేరగా డీజిల్ ధర రూ. 95.07 కు పెరిగింది. ముంబై లో లీటర్‌ పెట్రోల్‌, లీటర్‌ డీజిల్‌ పై 84 పైసలు పెరిగింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 118.83 , కు చేరగా డీజిల్ ధర రూ. 103.07 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 117. 23 కు చేరగా డీజిల్ ధర రూ. 103. 32 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 119. 01 కు చేరగా డీజిల్ ధర రూ. 105. 54 కు చేరుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)