వాహనాల కాలుష్యాన్ని అడ్డుకోవడంపై అవగాహన కల్పిస్తూ మదురై జిల్లా కలెక్టర్ అని్షశేఖర్ బుధవారం తన నివాసం నుంచి సైకిల్పై కార్యాలయానికి వచ్చారు. వాహనాల ద్వారా వెలువడే వాయువుల వలన వాతావరణం కాలుష్యమవుతోంది. ఇందువల్ల ఈ గాలిని పీల్చే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరిస్తున్నప్పటికీ, వాహనాల సంఖ్య మాత్రం తగ్గిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి బుధవారం సొంత వాహనాలు వదిలి, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో, మదురై జిల్లా కలెక్టర్ అని్షశేఖర్ ఉదయం 9 గంటలకు తన నివాసం నుంచి సైకిల్పై బయల్దేరి 30 నిమిషాల్లో కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగులందరూ ఈ విధానం పాటించాలని కలెక్టర్ కోరారు.
Post Top Ad
adg
Wednesday, 9 March 2022
Home
National
tamilanadu
వాహనాల కాలుష్యాన్ని అడ్డుకోవడంపై అవగాహన
సైకిల్పై కార్యాలయానికి మదురై జిల్లా కలెక్టర్
సైకిల్పై కార్యాలయానికి మదురై జిల్లా కలెక్టర్
సైకిల్పై కార్యాలయానికి మదురై జిల్లా కలెక్టర్
Tags
# National
# tamilanadu
# వాహనాల కాలుష్యాన్ని అడ్డుకోవడంపై అవగాహన
# సైకిల్పై కార్యాలయానికి మదురై జిల్లా కలెక్టర్
About Telugu Post
సైకిల్పై కార్యాలయానికి మదురై జిల్లా కలెక్టర్
Tags
National,
tamilanadu,
వాహనాల కాలుష్యాన్ని అడ్డుకోవడంపై అవగాహన,
సైకిల్పై కార్యాలయానికి మదురై జిల్లా కలెక్టర్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment