భారీగా పెరిగిన కరోనా కేసులు

Telugu Lo Computer
0


భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటితో పోల్చితే ఈరోజు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,154 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 82, 402 కు చేరింది. దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.38 శాతంగా ఉంది. తాజాగా 268 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,80,860 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7486 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,42,58,778 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,43,83,22,742 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 63,91,282 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Post a Comment

0Comments

Post a Comment (0)