ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరు శాస్త్రినగర్కు చెందిన మూడేళ్ల చిన్నారి విశ్వనాథులు వినీశకు నోబుల్ పురస్కారం లభించింది. సోలాస్సిస్టం, 30 రైమ్స్, 50 జీకే ప్రశ్నలకు చిన్నారి చెప్పిన సమాధానాలను చిన్నారి తల్లిదండ్రులు రికార్డు చేసి గత నెల 14న నోబుల్ ప్రపంచ అవార్డు నిర్వాహకులకు పంపారు. చిన్నారి చూపిన ప్రతిభకు నిర్వాహకులు మెడల్, ప్రశంసాపత్రం, రూ.2,000 నగదును ఆన్లైన్ ద్వారా ఇంటికి పంపినట్లు తల్లిదండ్రులు పవన్కుమార్, సౌమ్యప్రియ తెలిపారు.
Post Top Ad
adg
Monday, 27 December 2021
Home
30 రైమ్స్
50 జీకే
Andhrapradesh
kadapa
తల్లిదండ్రులు పవన్కుమార్
ప్రొద్దుటూరు చిన్నారికి నోబుల్ పురస్కారం
సోలాస్సిస్టం
సౌమ్యప్రియ
ప్రొద్దుటూరు చిన్నారికి నోబుల్ పురస్కారం
ప్రొద్దుటూరు చిన్నారికి నోబుల్ పురస్కారం
Tags
# 30 రైమ్స్
# 50 జీకే
# Andhrapradesh
# kadapa
# తల్లిదండ్రులు పవన్కుమార్
# ప్రొద్దుటూరు చిన్నారికి నోబుల్ పురస్కారం
# సోలాస్సిస్టం
# సౌమ్యప్రియ
About Telugu Post
సౌమ్యప్రియ
Tags
30 రైమ్స్,
50 జీకే,
Andhrapradesh,
kadapa,
తల్లిదండ్రులు పవన్కుమార్,
ప్రొద్దుటూరు చిన్నారికి నోబుల్ పురస్కారం,
సోలాస్సిస్టం,
సౌమ్యప్రియ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment