మొదటిసారి మీడియాటెక్ ప్రాసెసర్తో రియల్మీ తొలి ఫోన్ను రిలీజ్ చేయనుంది. రియల్మీ ఎక్కువగా తన ఫోన్లలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ను వినియోగిస్తుంది. అయితే.. తాజాగా మీడియాటెక్ కంపెనీతో రియల్మీ ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో రియల్మీ నుంచి రిలీజ్ కానున్న 5జీ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో రానున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో త్వరలోనే ఇండియాలో రియల్మీ 8ఎస్ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
మీడియాటెక్ ప్రాసెసర్తో రియల్మీ
August 30, 2021
0