కరోనాతో చనిపోయిందంటూ... !

Telugu Lo Computer
0

 

హైదరాబాద్ వనస్థలిపురంలో విజయ్, కవిత దంపతులు నివాసముంటున్నారు. భార్య కవితని హత్య చేసి కరోనాతో మృతి చెందినట్టు విజయ్ ఆమె కుటుంబ సభ్యుల్ని నమ్మించే యత్నం చేశాడు. భార్య మృతదేహాన్ని సొంత గ్రామం అయిన మిర్యాలగూడ పిల్ల గుంట్ల తాండకి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు చేయించాడు.విజయ్ ప్రవర్తనపై కుటుంబ సభ్యులు అనుమానం రావడంతో తమ కూతురు మృతిపై అనుమానాలున్నాయంటూ కవిత తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కవిత మృతదేహానికి పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. కవిత కరోనాతో చనిపోలేదని పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. దీంతో కరోనా పేరు చెప్పి భార్యను హత్య చేసిన విజయ్‌ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)