విస్టాడోమ్ కోచ్‌లతో...!

Telugu Lo Computer
0

 

మంగళూరు జంక్షన్ మరియు యశ్వంత్ పూర్   జంక్షన్  మధ్య రోజూ వారీ  నడిచే  రైలులో వీటిని అమర్చారని పాల్ఘాట్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ త్రిలోక్ కొథర్ మీడియాకు చెప్పారు.ఈ రైలు ప్రయాణికులకు పగటిపూట ప్రకృతి సుందరమైన దృశ్యాలను చూడటానికి అవకాశం కల్పిస్తుంది.  విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్ లో 180 డిగ్రీల వరకు తిరిగి ప్రయాణీకులు వీక్షించవచ్చు.  44 సీట్లతో, పైకప్పు పూర్తిగా గ్లాసులతో నిర్మితమైంది. కోచ్‌లో  వై-ఫై ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)