డిజిటల్ ఇండియా సేల్

Telugu Lo Computer
0


డిజిటల్ ఇండియా సేల్ 24 జూలై, 2021 న ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ఈ సేల్ అన్ని రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ మరియు www.reliancedigital.in లో కూడా లైవ్ గా లభిస్తుంది. కస్టమర్లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు. జూలై 22 నుండి ఆగస్టు 5, 2021 వరకు రూ.10,000 కనీస ట్రాన్సాక్షన్ పై SBI క్రెడిట్ కార్డ్స్ మీద 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ SBI క్రెడిట్ కార్డ్స్ EMI ట్రాన్సాక్షన్స్ పై కూడా లభిస్తుంది. టెలివిజన్లు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ మరియు యాక్సెసరీస్ వంటి విస్తృతమైన కేటగిరీల శ్రేణిలో ప్రత్యేకమైన ఆఫర్లు లభిస్తాయి. స్మార్ట్ ఫోన్ కేటగిరీలో, కస్టమర్లకు డిస్కౌంట్లు మరియు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. జూలై 31 వరకు ఎంపిక చేసిన ఫోన్స్ మీద యాక్సిడెంటల్ డ్యామేజ్ మరియు లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ లభిస్తుంది. అనేక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న Oneplus Nord2 స్మార్ట్ ఫోన్ జూలై 28 న లాంఛ్ తర్వాత ఈ సేల్ లో లభిస్తుంది. ఇదే కాక, మార్కెట్ లోని కొన్ని అత్యధిక ప్రసిద్ధి చెందిన వాచీలు యాపిల్ వాచ్ సీరీస్ 6 Cellular 44mm మరియు Samsung Galaxy Active 2 వంటివి మంచి ధరలలో లభిస్తాయి. SpO2 ఫీచర్ కలిగిన ఈ సరికొత్త Fire-Boltt AGNI స్మార్ట్ వాచ్ డిజిటల్ ఇండియా సేల్ లో ఎక్స్ క్లూజివ్ గా రూ. 2,599/ ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)