గుజరాత్ లోని రాజకోట్ జిల్లా కలెక్టర్ శ్రీమతి రెమ్య మోహన్ గాంధీనగర్, నేషనల్ హెల్త్ మిషన్, డైరెక్టర్ గా బదిలీ అయి వెళ్తున్న సందర్భంగా ప్రజలు, ఉద్యోగులు భావోద్వేగంతో పూల కార్పెట్ తో, పూల రథంతో వీడ్కోలు పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆమె కోవిడ్ -19 సమయంలోను, ఈ మధ్య వచ్చిన తుఫాన్ సమయంలోను నిరంతరం శ్రమించి ఎంతో మందికి సేవలు అందించినందుకు ఈ అరుదైన వీడ్కోలు లభించింది.1980 లో శ్రీ ఎస్. జగదీషన్ తరువాత వీరికే ఈ అరుదైన గౌరవం దక్కిందని స్థానికులు చెబుతున్నారు.
Post a Comment
0Comments
3/related/default