ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని షర్మిలకు ఈసీ నోటీసులు జారీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని, వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు అందాయి. వైకాపా నేతలు మల్లాది విష్ణు, అవినాష్‌రెడ్డి, దస్తగిరి చేసిన ఫిర్యాదుల మేరకు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)