ప్యారిస్‌లో మానవ బాంబు కలకలం !

Telugu Lo Computer
0


ప్యారిస్‌లోని ఇరాన్‌​ రాయబార కార్యాలయంలో ఈరోజు మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. అయితే అతడిని కార్యాలయం బయటికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరాన్‌ రాయబార కార్యాలయాన్ని పూర్తిగా చుట్టుముట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)