డ్రగ్స్‌ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు : క్రిష్‌

Telugu Lo Computer
0


రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి సినీ దర్శకుడు క్రిష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇందులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాడిసన్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)