బాలికపై అత్యాచారం చేసి వీడియో తీసిన నిందితుడు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై రెండు వారాల క్రితం చెరుకు పొలంలో వసీం అనే నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని నిందితుడు వీడియో తీశాడు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అయితే మంగళవారం ఆ వీడియోను నిందితుడు సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో బాధిత బాలిక ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)