ఆంధ్రప్రదేశ్ లోని బందరు పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలను పెండింగులో పెట్టిన జనసేన విశాఖ సౌత్ నుంచి వంశీ కృష్ణ యాదవ్ పేరు దాదాపు ఖరారు చేసింది. అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లల్లో కసరత్తు కొనసాగుతోంది. అవనిగడ్డలో ఆశావహులు ఎక్కువగా ఉన్నారని, త్వరలో అభ్యర్ధిని ఖరారు చేస్తామని జనసేన చెబుతోంది.
బందరు జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి !
March 30, 2024
0
Tags