బీజేపీలో బీఎస్పీ ఎంపీ సంగీత ఆజాద్ చేరిక !

Telugu Lo Computer
0


హుజన సమాజ్‌ పార్టీ ఎంపీ సంగీతా ఆజాద్ బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీఎస్పీ ఎంపీ సంగీతా ఆజాద్, అలాగే ఆ పార్టీ సీనియర్ లీడర్ ఆజాద్ అరి మర్దాన్, సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి (కుష్వాహ) కమలం గూటికి చేరారు. ఈ ముగ్గురికి మెడలో కండువా కప్పి పార్టీలోకి నడ్డా ఆహ్వానించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)