తెలంగాణలో మార్చి 15 నుండి ఒంటిపూట బడులు !

Telugu Lo Computer
0


తెలంగాణలో ఒంటి పూట బడుల షెడ్యూల్ ని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాలు ఈ మేరకు జారీ చేశారు. మార్చి 15 నుండి అకాడమీ క్లియర్ ముగిసే దాకా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ కి ఒంటిపూట బడులని నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజుల్లో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని విద్యా శాఖ చెప్పింది. ఎక్కడైతే పదవ తరగతి పరీక్ష సెంటర్లు కొనసాగుతాయో ఆ స్కూల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం ఐదు వరకు క్లాసులు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)