ఛత్తీస్గఢ్లో ఎన్నికల విధులు ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు మరణించారు. కేశ్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహిగావ్ గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కొండగాన్ జిల్లా కేంద్రంలో ఈవిఎంలు అప్పగించి తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఎస్యువి వాహనం కొండగాన్ జిల్లాలో ఓ ట్రక్కుని ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇంకొకరికి తీవ్రగాయాలయ్యాయని అన్నారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .
Post Top Ad
adg
Wednesday 8 November 2023
Home
chatishghad
Criem
ఎన్నికల విధులు ముగించుకొని వస్తుండగా
కేసు నమోదు చేసి దర్యాప్తు
రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం
రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం
రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం
Tags
# chatishghad
# Criem
# ఎన్నికల విధులు ముగించుకొని వస్తుండగా
# కేసు నమోదు చేసి దర్యాప్తు
# రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం
About Telugu Lo Computer
రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం
Tags
chatishghad,
Criem,
ఎన్నికల విధులు ముగించుకొని వస్తుండగా,
కేసు నమోదు చేసి దర్యాప్తు,
రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment