గుజరాత్ లోని గోద్రా నుంచి అనంద్ వెళ్తున్న రైలు దాహోద్ సమీపంలోకి రాగానే ఇంజన్ లో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ఇంజిన్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఇతర బోగీలకు కూడా మంటలు వ్యాపించాయి. అయితే దీన్ని గమనించిన రైల్వే లోకో పైలెట్ ,ఇతర సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో చైన్ ను లాగిన ప్రయాణికులు రైలు ఆగిన వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది..మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. రైలు ఆగిన తర్వాత ప్రయాణికులు దిగిపోతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదని దహోద్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. చివరి కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయని, మిగిలిన కంపార్ట్మెంట్లను రక్షించామని ఏఎస్పీ కె.సిధాంత్ ఈ సందర్భంగా తెలిపారు.
Post Top Ad
adg
Friday, 15 September 2023
Home
gujarat
indian railways
National
ఇతర సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు
నడుస్తున్న రైలులో మంటలు
రైల్వే లోకో పైలెట్
నడుస్తున్న రైలులో మంటలు !
నడుస్తున్న రైలులో మంటలు !
Tags
# gujarat
# indian railways
# National
# ఇతర సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు
# ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు
# నడుస్తున్న రైలులో మంటలు
# రైల్వే లోకో పైలెట్
About Telugu Lo Computer
రైల్వే లోకో పైలెట్
Tags
gujarat,
indian railways,
National,
ఇతర సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు,
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు,
నడుస్తున్న రైలులో మంటలు,
రైల్వే లోకో పైలెట్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment