అసోంలోని జోరాబత్ ఏరియాలో గువహటి పోలీసుల విస్తృత తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. మొత్తం 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ పట్టుబడ్డ హెరాయిన్ విలువ రూ. 21 కోట్లు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. హెరాయిన్ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మణిపూర్కు చెందిన మహ్మద్ అమీర్ ఖాన్, మహ్మద్ యాకుప్, మహ్మద్ జమీర్ అని పేర్కొన్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Post Top Ad
adg
Monday, 11 September 2023
Home
198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్
asom
Criem
National
ముగ్గురు వ్యక్తుల అరెస్టు
రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత
రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత
రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత
Tags
# 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్
# asom
# Criem
# National
# ముగ్గురు వ్యక్తుల అరెస్టు
# రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత
About Telugu Lo Computer
రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత
Tags
198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్,
asom,
Criem,
National,
ముగ్గురు వ్యక్తుల అరెస్టు,
రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment