ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఐదు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్కు మద్దతుగా గ్రాఫిటీ (రంగులతో స్ప్రే చేయడం)తో రాశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని దిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. సిఖ్ ఫర్ జస్టిస్ పేరుతో ఖలిస్థాన్కు మద్దతుగా దిల్లీలోని శివాజీ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి పంజాబీ బాగ్ వరకు ఉన్న పలు స్టేషన్లలో రాశారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో దిల్లీలో జీ20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్కు మద్దతుగా రాతలు కలకలం రేపాయి. గతంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలో నివసిస్తున్న ఖలిస్థానీ మద్దతుదారులు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
Post Top Ad
adg
Sunday, 27 August 2023
Home
10 తేదీల్లో దిల్లీలో జీ20 సమావేశాలు
National
New Delhi
ఐదు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్కు మద్దతుగా గ్రాఫిటీతో రాశారు
ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్థానీ రాతల కలకలం !
సెప్టెంబరు 9
ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్థానీ రాతల కలకలం !
ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్థానీ రాతల కలకలం !
Tags
# 10 తేదీల్లో దిల్లీలో జీ20 సమావేశాలు
# National
# New Delhi
# ఐదు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్కు మద్దతుగా గ్రాఫిటీతో రాశారు
# ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్థానీ రాతల కలకలం !
# సెప్టెంబరు 9
About Telugu Lo Computer
సెప్టెంబరు 9
Tags
10 తేదీల్లో దిల్లీలో జీ20 సమావేశాలు,
National,
New Delhi,
ఐదు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్కు మద్దతుగా గ్రాఫిటీతో రాశారు,
ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్థానీ రాతల కలకలం !,
సెప్టెంబరు 9
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment