మహారాష్ట్రలో భూకంపం

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని కొల్హాపూర్‌లో భూకంపం సంభవించింది. ఈ రోజున ఉదయం 06:45 నిమిషాలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. భూమి కంపించడంతో జనాలు భయపడి ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)