సెప్టెంబర్ నెలలో ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు తాను హాజరవుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. ఢిల్లీలో భారతదేశం అధ్యక్షతన జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి జీ-20 దేశాల నాయకులతో అల్బనీస్ కూడా హాజరుకానున్నారు. ఇండియాతో పాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లోనూ ఆస్ట్రేలియా ప్రధాని పర్యటించనున్నారు. జీ20 అనేది ప్రపంచ ఆర్థిక సహకారానికి ప్రపంచంలోనే ప్రముఖ వేదిక. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలమైన, స్థిరమైన వృద్ధికి చేయడంపై చర్చించనున్నారు.
Post Top Ad
adg
Saturday, 12 August 2023
Home
International
National
ఆంథోనీ అల్బనీస్
ఢిల్లీలో భారతదేశం అధ్యక్షతన జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి
సెప్టెంబర్ జరగనున్న జీ 20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని
సెప్టెంబర్ జరగనున్న జీ 20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని
సెప్టెంబర్ జరగనున్న జీ 20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని
Tags
# International
# National
# ఆంథోనీ అల్బనీస్
# ఢిల్లీలో భారతదేశం అధ్యక్షతన జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి
# సెప్టెంబర్ జరగనున్న జీ 20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని
About Telugu Lo Computer
సెప్టెంబర్ జరగనున్న జీ 20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని
Tags
International,
National,
ఆంథోనీ అల్బనీస్,
ఢిల్లీలో భారతదేశం అధ్యక్షతన జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి,
సెప్టెంబర్ జరగనున్న జీ 20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment