బీరువాలో నిమ్మకాయ పెట్టి నగలు దోచుకెళ్ళాడు !

Telugu Lo Computer
0


బెంగళూరు లోని యలహంక పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో బీరువాలో నిమ్మకాయ పెట్టి నగలు దోచుకెళ్లిన ఉదంతం జరిగింది. అళ్లాలసంద్రకు చెందిన ఇందిరా అనే మహిళ కుమార్తె సంసారంలో గొడవలు వచ్చాయి. కుమార్తె పుట్టింటికి వచ్చింది. దీంతో తన కుమార్తె జీవితాన్ని చక్కదిద్దాలని హొసపేట సురేశ్‌ పాటిల్‌ను ఇందిరా ఆశ్రయించింది. అమావాస్యరోజున అందరినీ ఆలయానికి పంపి బీరువా తెరిచి రూ.5 లక్షల విలువచేసే బంగారు నగలు దోచుకుని బీరువాలో నిమ్మకాయపెట్టి పారిపోయాడు. దీనిపై కేసు నమోదైంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)