అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఫొటోలను రామజన్మభూమి ట్రస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ మందిరం పైకప్పు పనులు దాదాపు 40 శాతం పూర్తయ్యాయని వెల్లడించింది. రామ మందిరం వడి వడిగా అద్భుతమైన రూపాన్ని సంతరించుకుంటోంది. జనవరి 22, 2024న రామాలయంలో రామలల్లా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఏప్రిల్ 24న ప్రపంచంలోని ఏడు ఖండాలకు చెందిన 155 దేశాల నదుల నీరు అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలోని రామలల్లా ఈ నీటితో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, వివిధ దేశాల రాయబారులు, ఎన్నారైలు పాల్గొన్నారు.
Post Top Ad
adg
Wednesday, 17 May 2023
Home
National
కొన్ని ఫొటోలను రామజన్మభూమి ట్రస్ట్ షేర్ చేసింది
జనవరి 22న రామాలయంలో రామలల్లా ప్రాణ ప్రతిష్ఠ
శరవేగంగా రామ మందిరం నిర్మాణ పనులు
సోషల్ మీడియాలో వైరల్
శరవేగంగా రామ మందిరం నిర్మాణ పనులు
శరవేగంగా రామ మందిరం నిర్మాణ పనులు
Tags
# National
# కొన్ని ఫొటోలను రామజన్మభూమి ట్రస్ట్ షేర్ చేసింది
# జనవరి 22న రామాలయంలో రామలల్లా ప్రాణ ప్రతిష్ఠ
# శరవేగంగా రామ మందిరం నిర్మాణ పనులు
# సోషల్ మీడియాలో వైరల్
About Telugu Lo Computer
సోషల్ మీడియాలో వైరల్
Tags
National,
కొన్ని ఫొటోలను రామజన్మభూమి ట్రస్ట్ షేర్ చేసింది,
జనవరి 22న రామాలయంలో రామలల్లా ప్రాణ ప్రతిష్ఠ,
శరవేగంగా రామ మందిరం నిర్మాణ పనులు,
సోషల్ మీడియాలో వైరల్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment