ది కేరళ స్టోరి డైరెక్టర్ సుదీధీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా వీరికి యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో గాయపడిన డైరెక్టర్ సుదీప్తో సేన్, ఆదా శర్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కరీంనగర్లో సాయంత్రం జరిగే హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీమ్ హాజరుకావాల్సి ఉండగా, ప్రమాదం జరగడంతో తాము రాలేకపోతున్నట్లు డైరెక్టర్ సుధీప్తో సేన్ ట్వీట్ చేశారు. ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాను కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి.
Post Top Ad
adg
Sunday, 14 May 2023
Home
'ది కేరళ స్టోరీ' డైరెక్టర్
National
ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా
హీరోయిన్ కు రోడ్డు ప్రమాదం
'ది కేరళ స్టోరీ' డైరెక్టర్, హీరోయిన్ కు రోడ్డు ప్రమాదం
'ది కేరళ స్టోరీ' డైరెక్టర్, హీరోయిన్ కు రోడ్డు ప్రమాదం
Tags
# 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్
# National
# ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
# ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా
# హీరోయిన్ కు రోడ్డు ప్రమాదం
About Telugu Lo Computer
హీరోయిన్ కు రోడ్డు ప్రమాదం
Tags
'ది కేరళ స్టోరీ' డైరెక్టర్,
National,
ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు,
ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా,
హీరోయిన్ కు రోడ్డు ప్రమాదం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment