హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. నగరంలోని కూకట్పల్లి ఖైతాలపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ సహా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సాయంత్రం ఘనంగా సన్మానం జరగనుంది. అనంతరం ఎన్టీఆర్పై వెబ్సైట్, ప్రత్యేక సంచిక ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్తో కలిసి పని చేసిన సీనియర్ నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వేడుకకు యంగ్ హీరోలు కూడా హాజరవనున్నట్లు సమాచారం. కల్యాణ్రామ్, పవన్ కల్యాణ్, ప్రభాస్, రానా, రామ్చరణ్, అల్లు అర్జున్ వంటి యువతరం హీరోలు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ వస్తారని భావించగా ఈ కార్యక్రమానికి తాను హాజరుకావట్లేదని తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తన పుట్టినరోజు కార్యక్రమాలు, టూర్ దృష్ట్యా హాజరు కాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు.
Post Top Ad
adg
Saturday, 20 May 2023
Home
hyderabad
telangana
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సాయంత్రం ఘనంగా సన్మానం
కూకట్పల్లి ఖైతాలపూర్ మైదానం
నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
Tags
# hyderabad
# telangana
# ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సాయంత్రం ఘనంగా సన్మానం
# కూకట్పల్లి ఖైతాలపూర్ మైదానం
# నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
About Telugu Lo Computer
నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
Tags
hyderabad,
telangana,
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సాయంత్రం ఘనంగా సన్మానం,
కూకట్పల్లి ఖైతాలపూర్ మైదానం,
నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment