త్రిపుర టూరిజం అంబాసిడర్ గా టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబందించి గంగూలీని కోల్కతాలోని ఆయన ఇంట్లో త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత్ చౌదరి సమావేశమై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేశారు. వారి ప్రతిపాదనను గంగూలీ అంగీకరించారు. సౌరవ్ గంగూలీ భాగస్వామ్యం ఖచ్చితంగా త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు త్రిపుర సీఎం మాణిక్ సాహా.
త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా సౌరవ్ గంగూలీ
May 24, 2023
0
Tags