ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో సీపీఐ నేత డి.రాజా భేటీ అయ్యారు. ప్రస్తుత దేశ రాజకీయాలు, బిజెపికి ప్రత్యామ్నాయాలపై ఇరువురూ చర్చించారు. అనంతరం మీడియాతో శరద్ పవార్ మాట్లాడుతూ. కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ను ప్రశంసించారు. కర్ణాటక వ్యూహాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని, దీని కోసం భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాని అన్నారు. కర్ణాటకలో బిజెపిపై కాంగ్రెస్ ఒంటరిగానే పోరాడిందని. ఇతర రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు కలిసి ముందడుగు వేయాలని చెప్పారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతుందని డి.రాజా జోస్యం చెప్పారు. బిజెపి పతనం ప్రారంభమయిందని అన్నారు.
Post Top Ad
adg
Monday, 15 May 2023
Home
cpi
National
కర్ణాటక వ్యూహాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని
దీని కోసం భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు
శరద్ పవార్ తో డి.రాజా భేటీ
శరద్ పవార్ తో డి.రాజా భేటీ
శరద్ పవార్ తో డి.రాజా భేటీ
Tags
# cpi
# National
# కర్ణాటక వ్యూహాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని
# దీని కోసం భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు
# శరద్ పవార్ తో డి.రాజా భేటీ
About Telugu Lo Computer
శరద్ పవార్ తో డి.రాజా భేటీ
Tags
cpi,
National,
కర్ణాటక వ్యూహాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని,
దీని కోసం భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు,
శరద్ పవార్ తో డి.రాజా భేటీ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment