ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు , రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్కు అహ్మదాబాద్ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. ఇద్దరూ జూన్ 7న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రధాని నరేంద్రమోడీ అకడమిక్ డిగ్రీపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. ఇద్దరినీ మంగళవారం కోర్టుకు హాజరు కావాలని గతంలో సమన్లు జారీ చేయగా, కోర్టుకు ఎవరూ హాజరు కాలేదు. అయితే సమన్లు అందినట్టు కనిపించడం లేదని కోర్టుకు తెలపడంతో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇద్దరు నేతలకు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు సమన్లు ఇంకా తమకు అందలేదని గుజరాత్ లీగల్ సెల్ హెడ్ ప్రణవ్ ఠక్కర్ తెలిపారు. నేతలిద్దరూ గుజరాత్ వర్శిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, యూనివర్శిటీ పరువు , ప్రతిష్ఠలకు భంగం కలిగించారని వర్శిటీ రిజిస్ట్రార్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
Post Top Ad
adg
Tuesday, 23 May 2023
Home
National
అహ్మదాబాద్ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది
కేజ్రీవాల్కు కోర్టు మరోసారి నోటీస్లు జారీ !
జూన్ 7న కోర్టుకుహాజరుకావాలని
మోడీ అకడమిక్డిగ్రీపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు
కేజ్రీవాల్కు కోర్టు మరోసారి నోటీస్లు జారీ !
కేజ్రీవాల్కు కోర్టు మరోసారి నోటీస్లు జారీ !
Tags
# National
# అహ్మదాబాద్ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది
# కేజ్రీవాల్కు కోర్టు మరోసారి నోటీస్లు జారీ !
# జూన్ 7న కోర్టుకుహాజరుకావాలని
# మోడీ అకడమిక్డిగ్రీపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు
About Telugu Lo Computer
మోడీ అకడమిక్డిగ్రీపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు
Tags
National,
అహ్మదాబాద్ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది,
కేజ్రీవాల్కు కోర్టు మరోసారి నోటీస్లు జారీ !,
జూన్ 7న కోర్టుకుహాజరుకావాలని,
మోడీ అకడమిక్డిగ్రీపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment