రాజస్థాన్లో వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం సోమవారం హనుమాన్ఘర్ సమీపంలో బహ్లోల్నగర్లో ఓ ఇంటిపై కుప్పకూలింది. కూలడానికి ముందే అప్రమత్తమైన పైలట్ విమానం నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సూరత్గఢ్ నుంచి మిగ్- 21 యుద్ధ విమానం బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో పైలట్కు గాయాలయ్యాయని, పైలట్ కోసం వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 పంపటంతో అతన్ని చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు. ఇంటిపై మిగ్ -21 కూలడంతో ఆ సమయంలో అక్కడ ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
Post Top Ad
adg
Sunday, 7 May 2023
Home
National
rajasthan
ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం
ఇద్దరు మహిళలు మృతి
పైలట్ విమానం నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు
రాజస్థాన్
ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం
ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం
Tags
# National
# rajasthan
# ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం
# ఇద్దరు మహిళలు మృతి
# పైలట్ విమానం నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు
# రాజస్థాన్
About Telugu Lo Computer
రాజస్థాన్
Tags
National,
rajasthan,
ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం,
ఇద్దరు మహిళలు మృతి,
పైలట్ విమానం నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు,
రాజస్థాన్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment