ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడి రైతు మృతి

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో 50 ఏళ్ల రైతు తన పొలంలో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు. శ్రీపాల్ అనే రైతు వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో ఫోన్ లో మాట్లాడుతుండగా అతడిపై పిడుగుపడింది. దీంతో శ్రీపాల్ అక్కడిక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుని సంఘటన స్థలానికి కుటుంబీకులు చేరుకునే సరికే బాధితుడు మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)