అదానీ-హిండెన్ బర్గ్ అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన చేపట్టాయి. విపక్షాల నినాదాలతో పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లుతున్నది. పార్లమెంట్ ఆవరణలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విపక్షాల ఎంపిల ఆందోళన చేస్తున్నారు.
పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన
March 23, 2023
0
Tags