తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ లో విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొట్టడంతో విద్యార్థి సాత్విక్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించిన మంత్రి సబిత ఇంద్రరెడ్డి విద్యార్థి మృతిపై విచారణకు ఆదేశించారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ కు మంత్రి ఆదేశాలు జారీచేశారు. బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Post Top Ad
adg
Saturday, 4 March 2023
Home
telangana
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు
టీచర్ కొట్టిందని విద్యార్థి మృతి
విద్యార్థి మృతిపై విచారణకు మంత్రి సబిత ఇంద్రరెడ్డి ఆదేశం
టీచర్ కొట్టిందని విద్యార్థి మృతి !
టీచర్ కొట్టిందని విద్యార్థి మృతి !
Tags
# telangana
# ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు
# టీచర్ కొట్టిందని విద్యార్థి మృతి
# విద్యార్థి మృతిపై విచారణకు మంత్రి సబిత ఇంద్రరెడ్డి ఆదేశం
About Telugu Lo Computer
విద్యార్థి మృతిపై విచారణకు మంత్రి సబిత ఇంద్రరెడ్డి ఆదేశం
Tags
telangana,
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు,
టీచర్ కొట్టిందని విద్యార్థి మృతి,
విద్యార్థి మృతిపై విచారణకు మంత్రి సబిత ఇంద్రరెడ్డి ఆదేశం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment