ప్రయోగాత్మకంగా మూడు ధాన్యం ఏటీఎంలు

Telugu Lo Computer
0


ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మూడు ధాన్యం ఏటీఎంలను ప్రభుత్వం ప్రారంభించింది. మార్చి 15న లఖ్‌నవూ సమీప జానకీపురంలో తొలి ఏటీఎం సిద్ధమైంది. దాదాపు 150 మంది వినియోగదారులకు ఇది సేవలందిస్తోంది. దీంతోపాటు మరో రెండు ఏటీఎంలు కూడా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారు ఈ యంత్రం మీద వేలిముద్ర వేయగానే 3 కేజీల బియ్యం, 2 కేజీల గోధుమలు వస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)