అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యుల సస్పెండ్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలుమార్లు టిడిపి సభ్యులు నిరసనలు తెలపడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది . టిడిపి సభ్యులు స్పీకర్ పోడియం ను చుట్టిముట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో అసెంబ్లీ నుంచి 12 మంది టిడిపి సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల, నిమ్మలను సెషన్ మొత్తం సప్పెండ్ చేయగా, 12 మంది టిడిపి సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)