తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలు రెండు విగ్రహాలను అపహరించుకుని వెళ్లారు. ప్రధాన ఆలయం తాళాలు పగులగొట్టి స్వామి వారి వెండి మకర తోరణంతో పాటు పలు వెండి వస్తువులు అపహరించుకొని వెళ్లినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఆలయంలోకి భక్తులతోపాటు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.
కొండగట్టు అంజన్న ఆలయంలో రెండు విగ్రహాల చోరీ
February 24, 2023
0
Tags