ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో గవర్నర్ సమావేశం కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గవర్నర్ నజీర్ సమావేశమయ్యారు. సాయంత్రం గం. 6.15 ని.లకు ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ను కలవనున్నారు. రేపు మధ్యాహ్నం గం. 12.30ని.లకు ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ నజీర్ సమావేశమవుతారు. అనంతరం రేపు సాయంత్రం గం. 630 ని.లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నజీర్ భేటీ కానున్నారు.
Post Top Ad
adg
Saturday, 25 February 2023
Home
Andhra Pradesh
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన
మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన
Tags
# Andhra Pradesh
# గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన
# మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు
About Telugu Lo Computer
మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు
Tags
Andhra Pradesh,
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన,
మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment