నెలసరి సెలవుల కోసం ఒక విధానాన్ని రూపొందించాలని కేంద్ర శిశు, సంక్షేమ శాఖను కోరాలని పిటిషనర్లకు సుప్రీం కోర్టు సూచించింది. నెలసరి ఒక జీవప్రక్రియ అయినా, ఈ విషయంలో విభిన్నమైన కోణాలు ఉన్నాయని అభిప్రాయపడింది. యజమాన్యాలు మహిళలను ఉద్యోగినులుగా నియమించుకోవడాన్ని ఈ నిర్ణయం నిరుత్సాహపరచవచ్చని తెలిపింది. విద్యార్థినులు, ఉద్యోగినులకు నెలసరి సెలవులు మంజూరు చేయాలని శైలేంద్ర మణి త్రిపాఠి, ఒక న్యాయ విద్యార్థి పిటిషన్ వేశారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. నెలసరి సెలవులపై ప్రభుత్వం విధానం రూపొందించిన తర్వాత దాన్ని తాము పరిగణనలోనికి తీసుకుంటామని బెంచ్ తెలిపింది.
Post Top Ad
adg
Saturday, 25 February 2023
Home
National
suprem court
ఒక న్యాయ విద్యార్థి పిటిషన్ వేశారు
నెలసరి సెలవులపై ప్రభుత్వాన్నే అడగండి
శైలేంద్ర మణి త్రిపాఠి
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం
నెలసరి సెలవులపై ప్రభుత్వాన్నే అడగండి !
నెలసరి సెలవులపై ప్రభుత్వాన్నే అడగండి !
Tags
# National
# suprem court
# ఒక న్యాయ విద్యార్థి పిటిషన్ వేశారు
# నెలసరి సెలవులపై ప్రభుత్వాన్నే అడగండి
# శైలేంద్ర మణి త్రిపాఠి
# సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం
About Telugu Lo Computer
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం
Tags
National,
suprem court,
ఒక న్యాయ విద్యార్థి పిటిషన్ వేశారు,
నెలసరి సెలవులపై ప్రభుత్వాన్నే అడగండి,
శైలేంద్ర మణి త్రిపాఠి,
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment