పశ్చిమ బెంగాల్ లోని ఆలీపుర్ద్వార్ జిల్లా స్థానిక జలదాపర జాతీయ పార్కులో షికారుకు వెళ్లగా, ఒక్కసారిగా ఖడ్గమృగాలు వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వాహనంలో సఫారీకి వెళ్లిన ఎనిమిది మందికి దారి లో ఖడ్గమృగాలు కనిపించాయి. అయితే వాటిని తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో రెండు జంతువులు ఒక్కసారిగా వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ ఆ వాహనాన్ని రివర్స్ లో నడిపేందుకు ప్రయత్నించడంతో రోడ్డు పై నుంచి పక్కకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, గైడ్ తో సహా ఐదుగురికి గాయాలయ్యాయి.
Post Top Ad
adg
Sunday, 26 February 2023
Home
west bengal
ఐదుగురికి గాయాలు
జాతీయ పార్కులో షికారుకు వెళ్లితే ఖడ్గమృగాలు వెంటపడ్డాయి
వాహనం బోల్తా
జాతీయ పార్కులో షికారుకు వెళ్లితే ఖడ్గమృగాలు వెంటపడ్డాయి !
జాతీయ పార్కులో షికారుకు వెళ్లితే ఖడ్గమృగాలు వెంటపడ్డాయి !
Tags
# west bengal
# ఐదుగురికి గాయాలు
# జాతీయ పార్కులో షికారుకు వెళ్లితే ఖడ్గమృగాలు వెంటపడ్డాయి
# వాహనం బోల్తా
About Telugu Lo Computer
వాహనం బోల్తా
Tags
west bengal,
ఐదుగురికి గాయాలు,
జాతీయ పార్కులో షికారుకు వెళ్లితే ఖడ్గమృగాలు వెంటపడ్డాయి,
వాహనం బోల్తా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment