మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి గుజరాత్ లోని సోమనాథ్ ఆలయనాన్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో అంబానీ, ఆయన కుమారుడికి ఆలయ ట్రస్టు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అభిషేకం నిర్వహించారు. కాగా సోమనాథుడి ఆలయాన్ని దర్శించుకోవడంతోపాటు, ఆలయ ట్రస్టుకు ముఖేశ్ అంబానీ రూ. 1.5 కోట్ల భారీ విరాళాన్ని అందించారు. మహాశివరాత్రి సందర్భంగా అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ విరాళాన్ని అందించారు.
Post Top Ad
adg
Saturday, 18 February 2023
Home
gujarat
National
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
శివునికి అభిషేకం
సోమనాథ్ ఆలయానికి రూ. 1.5 కోట్ల విరాళం అందజేసిన ముఖేశ్ అంబానీ
సోమనాథ్ ఆలయానికి రూ. 1.5 కోట్ల విరాళం అందజేసిన ముఖేశ్ అంబానీ
సోమనాథ్ ఆలయానికి రూ. 1.5 కోట్ల విరాళం అందజేసిన ముఖేశ్ అంబానీ
Tags
# gujarat
# National
# రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
# శివునికి అభిషేకం
# సోమనాథ్ ఆలయానికి రూ. 1.5 కోట్ల విరాళం అందజేసిన ముఖేశ్ అంబానీ
About Telugu Lo Computer
సోమనాథ్ ఆలయానికి రూ. 1.5 కోట్ల విరాళం అందజేసిన ముఖేశ్ అంబానీ
Tags
gujarat,
National,
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత,
శివునికి అభిషేకం,
సోమనాథ్ ఆలయానికి రూ. 1.5 కోట్ల విరాళం అందజేసిన ముఖేశ్ అంబానీ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment