తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలో కోవిల్పతాగై ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె వినోదిని (22) అళగప్ప యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. ముత్తాపుదుపేట సమీపంలోని కరిమేడు ప్రాంతానికి చెందిన వసంత్ (23)ను మూడేళ్లుగా ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన వసంత్ గుమ్మిడిపూండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వసంత్ మృతితో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వినోదిని శనివారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కైవసం చేసుకున్న ఇన్స్పెక్టర్ గోపీనాథ్ కీళ్పాక్కం వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు.
Post Top Ad
adg
Saturday, 18 February 2023
Home
Criem
tamilnadu
ప్రియుడు మరణించాడని ప్రియురాలు ఆత్మహత్య
వసంత్ గుమ్మిడిపూండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి
వినోదిని అళగప్ప యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది
ప్రియుడు మరణించాడని ప్రియురాలు ఆత్మహత్య !
ప్రియుడు మరణించాడని ప్రియురాలు ఆత్మహత్య !
Tags
# Criem
# tamilnadu
# ప్రియుడు మరణించాడని ప్రియురాలు ఆత్మహత్య
# వసంత్ గుమ్మిడిపూండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి
# వినోదిని అళగప్ప యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది
About Telugu Lo Computer
వినోదిని అళగప్ప యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది
Tags
Criem,
tamilnadu,
ప్రియుడు మరణించాడని ప్రియురాలు ఆత్మహత్య,
వసంత్ గుమ్మిడిపూండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి,
వినోదిని అళగప్ప యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment