మహారాష్ట్రలోని నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది మృత్యువాతపడ్డారు, మరికొంతమంది గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కును ప్రయాణీకులతో వెళుతున్న బస్సు ఢీకొట్టింది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. థానే, ఉల్లాస్ నగర్, అంబేర్నాథ్ తదితర ప్రాంతాలకు చెందిన వారు బస్సులో షిర్డీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారు.
Post Top Ad
adg
Friday, 13 January 2023
Home
maharashtra
ఏక్నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి
ఓ ట్రక్కును బస్సు ఢీకొట్టింది
నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ప్రమాదంలో పది మంది మృతి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ప్రమాదంలో పది మంది మృతి
నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ప్రమాదంలో పది మంది మృతి
Tags
# maharashtra
# ఏక్నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి
# ఓ ట్రక్కును బస్సు ఢీకొట్టింది
# నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ప్రమాదంలో పది మంది మృతి
# మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
About Telugu Post
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
Tags
maharashtra,
ఏక్నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి,
ఓ ట్రక్కును బస్సు ఢీకొట్టింది,
నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ప్రమాదంలో పది మంది మృతి,
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment