స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యవర్గంలోకి రోజా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యవర్గంలో స్థానం కల్పిస్తూ జనరల్ బాడీ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జతిన్ నర్వాల్ ఆమెకు రాశారు. కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ప్రెసిడెంట్‌గా కొనసాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యవర్గంలో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, త్రిపుర రాష్ట్రాల క్రీడల శాఖ మంత్రులకు కేంద్రం చోటు కల్పించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)