కోట్ పల్లి ప్రాజెక్టులో నలుగురు యువకులు గల్లంతు

Telugu Lo Computer
0


తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కోట్ పల్లి ప్రాజెక్టులో నలుగురు యువకులు గల్లంతై న మృతి చెందారు. మృతులు వెంకటేష్, లోకేష్, జగదీష్ రాజేష్ గా గుర్తించారు. మృతి చెందిన వారు మన్నేగూడకు చెందినవారిగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విహారయాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకరి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)