వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

Telugu Lo Computer
0


తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన గాడిపెల్లి మహేందర్ మోటార్ మెకానిక్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మహేందర్ మద్యానికి బానిస కావడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

Post a Comment

0Comments

Post a Comment (0)